News

నంద్యాల జిల్లా శ్రీశైలంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉచిత స్పర్శ దర్శనం ఆనందంగా పునఃప్రారంభమైంది, టోకెన్ ఆధారిత క్రమబద్ధ విధానంతో, బిగుతైన భద్రతతో 1,200 మందికి పైగ ...
సిగాచీ ఇండస్ట్రీస్‌లో జరిగిన ఘటనపై గందరగోళం ఏర్పడింది. అధికారులు, యాజమాన్యాల లెక్కలు తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సోమవారం రోజున 143 మందే డ్యూటీకి వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబ ...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ...
మెక్సికోలో వరదలు ముంచెత్తాయి. దీంతోొ అక్కడున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.